తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటిబొట్టునూ వదులుకోమని వైఎస్ షర్మిల అన్నారు. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అవసరంలేదన్నారు. తెలంగాణా రైతుల ప్రయోజనాలకు ఇబ్బందికలిగించే ఏ నీటి ప్రాజెక్ట్ అయినా అడ్డుకుంటానని అన్నారు. గతంలో తాను ఈ విషయంలో మాట్లాడిన మాటలను ట్విట్టర్ వీడియోలో జతచేశారు..