కరోనా సెకండ్ వేవ్ కొంచెం నెమ్మదించింది, అయితే మూడో వేవ్ పొంచి ఉందన్న ప్రచారం గాలికొదిలేసి జనం మాస్క్ లు లేకుండానే తిరుగుతున్నారు.. మొదటి వేవ్ తర్వాత ఇలా తిరిగే కొంపముంచారు.. ఇప్పుడూ మళ్ళీ అదే తంతు.. ధర్మశాలలో ఓ బాలుడు , ప్లాస్టిక్ బొంగు పట్టుకొని , ఓపికగా యాత్రికులకు మాస్క్ పెట్టుకోమని సలహా ఇస్తున్నాడు.. కొంతమందిని కొట్టి చెబుతున్నాడు.. అయితే బాలుడు చెప్పే సలహా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. వాడి కున్న జ్ఞానంలో ఆవగింజంత కూడా పెద్దలకు లేకపోవడం శోచనీయం.. ఈ బాలుడి సామాజిక స్పృహకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి..
This little kid is reminding the so called literate public to wear their masks on the streets of Dharmashala. Blaming and ranting is easy, being a responsible citizen during hard times is easier. #MaskUpIndia ???@narendramodi pic.twitter.com/u3JghVDYns
— ℳℴ????? ?????? ?? (@imoumitathakur) July 6, 2021