ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదుల ఆధీనంలో భారత్ కు చెందిన యుద్ధ హెలికాఫ్టర్ ఇది.. కుందుజ్ ఎయిర్ పోర్టును తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. అక్కడున్న సైనికులు లొంగిపోయారు. Mi-24V రకం యుద్ధ హెలీకాఫ్టర్లను మన దేశం 2019లో ఆఫ్ఘన్ సేనలకు ఇచ్చింది.. తాలిబాన్లు కుందుజ్ ఎయిర్ పోర్టును స్వాధీనంచేసుకొని , హెలికాఫ్టర్ వద్ద ఫొటోలు దిగారు.. ఈ హెలికాఫ్టర్ ఉగ్రవాదులకు ఉపయోగపడదు.. దీనిని వాడుకునేంతగా నిపుణులైన తీవ్రవాదులు తాలిబాన్లలో లేరు..
Video reportingly shows #Taliban captured Kunduz airport with #Afghanistan Air Force Mi-35 Hind attack helicopter pic.twitter.com/u7jZJdR800
— Joseph Dempsey (@JosephHDempsey) August 11, 2021