అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ. ఈ పండుగను ప్రతి సోదరి సోదరుడు ఘనంగా జరుపుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లతో రాఖీ కట్టిచుకున్నారు. చిరు చెల్లెళ్లయిన మాధవి, విజయదుర్గ తమ అన్నయ్యకు రాఖీ కట్టారు.అన్నయ్య దీవెనలు తీసుకున్నారు. ఆ తర్వాత నాగబాబు, పవన్ కళ్యాణ్ లకు కూడా వీరిద్దరూ రాఖీలు కట్టి తమ ఆప్యాయతను పంచుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. రాఖీ పర్వదినాన్ని తమ తల్లి అంజన సమక్షంలో కన్నులపండుగగా జరుపుకున్నారు. చిరు ఇంట రాఖీ సందడి ఎలా ఉందో ఈ వీడియోలో మీరూ చూడండి.
sheer bliss to watch kallan babai with his family member ?♥️ pic.twitter.com/AzSCbkcjQH
— విశ్వ నరుడు?? (@WRITER_SAINIK) August 22, 2021
ఇవీ చదవండి..