చివరగా పిల్లలు గుర్తొచ్చి వాళ్ళను చూసి దేవుడు దగ్గరకు పోతున్నా..

    0
    933

    నేను దేవుడివద్దకు వెళ్ళిపోతున్నాను.. మీ వేధింపులు భరించడం కంటే చావడమే మేలు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా.. చనిపోయేముందు నా పిల్లలు గుర్తుకొచ్చారు.. ఇంటికెళ్లి వాలాను చూసి , ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కృష్ణ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శనగపాడు పంచాయితీ కార్యదర్శి స్వాతి , ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ని ఉద్దేశించి లేఖ రాసారు.

    తన చావుకు ఎంపిడిఓ కారణమనికూడా చెప్పారు. తన కేసు ఆత్మహత్య కింద కాకుండా హత్య కేసుగా నమోదు చెయ్యాలని కూడా ఆమె ఆ లేఖలో కోరింది..

     

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.