కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తీరే వేరు. ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసిన రోజుల్లో కూడా ఆయన తనదైన శైలిలో వ్యవహరించారు. నేరాలను అదుపులో పెట్టారు. అంతే కాదు, ఆయన జనాల్లోకి వెళ్లే తీరు, జనాలతో కలసిపోయే తీరు కూడా చాలా సహజంగా ఉంటుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు గ్రామాల్లోకి వెళ్లిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్.. అక్కడే వారితో కలసి మంచంపై కూర్చుని పలు సూచనలు చేశారు. ఎక్కడా సంబరాలు జరపొద్దని చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. గొడవలు పెట్టుకోవద్దని సూచించారు.
Village visit to ensure law and order is maintained in wake of Zilla Parishad election results! pic.twitter.com/fa1BX4q8Ke
— Siddharth Kaushal (@siddharthkausha) September 19, 2021
కృష్ణాజిల్లాలో మహిళలకు అండగా నిలిచారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. బాధిత మహిళల ఇంటికి నేరుగా వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి వచ్చేవారు. ఈ క్రమంలో స్థానికులనుంచి ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
Reaching out to the weakest of the weaker sections of the society! https://t.co/33VtIp5GwE
— Siddharth Kaushal (@siddharthkausha) September 11, 2021
ఇవీ చదవండి..