తల్లిని చంపి , కిడ్నీలు ఫ్రై చేసి తిన్నాడు.

    0
    7645

    మానవజాతికే మచ్చ తెచ్చే నీచుడికి కొల్హాపూర్ కోర్టు ఉరిశిక్ష వేసింది.. ఇలాంటి నీచుడు మానవ సమాజంలో మనిషిగా ఉండకూడదనే ఉరిశిక్ష వేశానని చెప్పారు. వీడిపేరు సునీల్. మహారాష్ట్రలో మక్కల్ వాడకు చెందినవాడు. తల్లిని చంపి , ఆమె శవాన్ని కోసి , కిడ్నీలు , గుండె , భాగాలను ఏమి చేసాడో తెలుసా..? వాటిని నూనెలో వేయించి , ఉప్పకారం చల్లి తినేసాడు.. తల ఛిద్రంచేసి మెదడు తీసి ఫ్రిజ్ లో పెట్టి , మూడు రోజులు ఫ్రై చేసుకొని తిన్నాడు.. అందుకే వీడికి కోర్టు ఉరిశిక్ష వేసింది.. ఈ కిరాతకుడు చేతిలో హతమైన తల్లికి 62 ఏళ్ళ వయసు.. తల్లి ,వాడి తాగుడుకు డబ్బులు ఇవ్వలేదనే చంపేసి ఇలా చేశాడు. పోలీసులు ఇంట్లో తనిఖీ చేసినప్పుడు , ఉప్పు కారం చల్లిన మనిషి మాంసం ముక్కలు దొరికాయి..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.,