రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్కి పలువురు మహిళలు రాఖీలు కట్టారు.. వాళ్లెవరో ఫొటోలు చూడండి.. రాఖీ కట్టిన వారిలో ఎమ్మెల్యే రజని, విజయవాడ మేయర్ ఆర్ భాగ్యలక్ష్మి , టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలత, ఏపీ వడ్డీ కార్పొరేషన్ ఛైర్మన్ గాయత్రి సంతోషిణి ఉన్నారు..
ఇవీ చదవండి..