తమిళనాడులోని కూనూరు సమీపంలో మిలటరీ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురి కాక ముందు డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించారా ? ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి హెలికాఫ్టర్ నుంచి ముందుగానే దూకేశారా ? ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ సహా మొత్తం 14 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కొండల్లో అడవుల గుండా పోతున్న హెలికాఫ్టర్ లో నుంచి ఓ మనిషి దూకుతున్నట్లు వీడియోలు వస్తున్నాయి. దూకింది బిపిన్ రావత్ అని కూడా చెబుతున్నారు. దీనిపై విచారణ జరిగితే గానీ ఏ విషయం చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. టూరిస్ట్ స్పాట్ కూనూరులో హెలికాఫ్టర్ లో వెళుతుండగా ఓ యాత్రికుడు తన మొబైల్ లో తీసిన వీడియో అని తెలుస్తోంది.
BREAKING: Army CDS #bipinrawat believed to have jumped off the #Mi17V5 chopper to safety before it's crash near #coonoor #IndianArmy #ooty #HelicopterCrash pic.twitter.com/PMhCnvWCjj
— Lolfred (@Itchcock1) December 8, 2021