శ్రీ రెడ్డి చేపలపులుసు..
ఫుల్ మసాలా వీడియో మీరూ చూడండి..
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి, ఇప్పుడు రూటు మార్చినట్టుంది. సినీ పరిశ్రమలోని వ్యక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి, తాజాగా.. ఓ వీడియోతో అభిమానులను అలరించింది. పల్లెటూరి వాతావరణంలో చేపల పులుసు తయారు చేసి.. యూట్యూబ్ లో పోస్ట్ చేసింది.
ఇటీవల రీసెంట్ గా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ కోసం శ్రీరెడ్డి చేపల పులుసు తయారు చేసింది. చేపలు పులుసు తయారు చేసేటప్పుడు, పనిలో పనిగా తన అందచందాలను కూడా బయట పెట్టేసింది. తన ఎద అందాలను చూపిస్తూ చేపల పులుసు మేకింగ్ వీడియో తీయించింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు రోజుల్లోనే ఈ వీడియోని లక్షా డెబ్భై వేలమంది చూశారు.