కెనడాలో ఘోరం, ఐదుగురు విద్యార్థుల మరణం..

    0
    225

    కెనడాలో జరిగిన ఓ దారుణ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు చనిపోయారు. కెనడాలో చదువుకుంటున్న ఈ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు రాయబార కార్యాలయం ప్రకటించింది. గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటారియో హైవేపై ఈ ప్రమాదం జరిగింది. వీరంతా ఓ ప్యాసింజర్ వ్యాన్ లో ప్రయాణిస్తుండగా.. తెల్లవారు ఝామున మూడున్నర గంటల సమయంలో ట్రాక్టర్ ట్రైలర్ ను ఆ వ్యాన్ ఢీకొంది. దీంతో ఐదుగురు భారతీయ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. వీరిని హర్ ప్రీత్ సింగ్, జస్వీందర్ సింగ్, కరణ్ పాల్ సింగ్, మోహిత్, పవన్ కుమార్ గా గుర్తించారు.

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..