మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ విమానాశ్రయంలో , ఒక విమానం రన్ వే నుంచి విమానం పక్కకు జారిపోయింది. అదృష్టవశాత్తు పెద్దప్రమాదం తప్పింది. ఢిల్లీనుంచి 55 మందితో బయలుదేరిన విమానం ,రన్ వే పై దిగిన తరువాత , అదుపుతప్పి పక్కకు జరిగిపోయింది. విమానంలోని ప్రయాణీకులు హాహాకారాలు చేశారు., అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఉదయం 11 గంటల 30 నిమిషాల కు ఢిల్లీలో బయలుదేరిన ఈ విమానం , జబల్పూర్ కి ఒంటి గంట , 15 నిమిషాలకు చేరుకుంది. విమానంలోనుంచి బయటపడ్డ ప్రయాణీకులు , పైలెట్ కి కృతజ్ఞతలు చెప్పారు. ఏమాత్రం అదుపుతప్పినా , జరగరాని నష్టం జరిగిఉండేదని అన్నారు.
విమానం రన్ వే నుంచి పక్కకు జరిగిన , పైలెట్ చాకచక్యంగా దాన్ని కంట్రోల్ చేసి , ప్రాణనష్టం తప్పించారు.. ప్రమాదం తరువాత విమానంనుంచి దిగుతున్న ప్రయాణీకులను చూడండి..
Bach gaye!!
Flight from Delhi to Jabalpur – Air India
Flight No 9I 617
Date 12.03.2022 at 1:30 pm. @ndtvindia @DainikBhaskar @aajtak @timesofindia @PTI_News @IndiaToday pic.twitter.com/UF9WIPWWtz— Vaibhav Choukse (@theunofficialVC) March 12, 2022