పూతలపట్టు వద్ద ఘోర ప్రమాదం..

    0
    27

    చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఈ ముగ్గురూ కర్ణాటక పోలీస్ శాఖకు చెందిన అధికారులు. ఒక కేసు విచారణ విషయమై ఆరుగురు పోలీసు అధికారులు తిరుపతికి వస్తున్నారు. వీళ్ళు ప్రయాణిస్తున్న కారు , పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండలం పి.కొత్తకోట అండర్ బ్రిడ్జి వద్ద , ఒక స్తంభానికి గుద్దుకుంది. తరువాత బోల్తా పడి , ఇవతల రోడ్లో పడింది.

    కారు వేగంగా వస్తుండటంతో , ప్రమాదానికి గురైనప్పుడు రెండు ముక్కలైంది. ప్రమాదంలో కర్ణాటక పోలీస్ ఎస్సై అవినాష్ , కానిస్టేబుల్ అనిల్ , కారు డ్రైవర్ ఉన్నారు. మరో ఎస్సై దీక్షిత్ , కానిస్టేబుళ్లు శరవణ , బసవ చిత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి పరిశీలించారు..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.