జూనియర్ ఎన్టీఆర్ సడన్ గా రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మడలం తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. ఓ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఆయన తహశీల్దార్ కార్యాలయానికి రావాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంత వాసులు, అభిమానులు వెంటనే తహశీల్దార్ ఆఫీస్ కి వచ్చారు. జూనియర్ తో ఫొటోలు దిగి సంబరపడ్డారు.
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?