ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చూసినవారంతా సీఎం జగన్ లో ఓ ప్రత్యేక మార్పు గమనించే ఉంటారు. ఆయన మాటల్లో వ్యంగ్యాస్త్రాలు దూసుకొచ్చాయి. చంద్రబాబుని, చంద్రబాబు టీమ్ ని అంటూ.. ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు జగన్. జగన్ అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల సందర్భంగా చార్జ్ షీట్ అంటూ టీడీపీ ఇటీవల ఓ కార్యక్రమం చేపట్టింది. దాన్ని అసెంబ్లీలో కామెడీ చేసేశారు జగన్.
???
అధికారం కోల్పోయి 1000 రోజులు అయిన సందర్భంగా రగిలిపోతున్న చంద్రబాబు పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు , ఎల్లో మీడియా వారికి , వేరు వేరు పార్టీల్లో, సంస్థల్లో చంద్రబాబు బాగు కోసం అహర్నిశలు కష్టపడుతున్నవారికి వీరి అందరికీ పాన్ పార్టీ టాబ్లెట్లు, జెలుసిల్ సిరప్,
1/2 pic.twitter.com/j2CzjKHb1T
— 2024YSRCP (@2024YSRCP) March 10, 2022
అధికారం కోల్పోయి 1000 రోజులు అయిన సందర్భంగా రగిలిపోతున్న చంద్రబాబు పార్టీకి, దాని అనుబంధ సంస్థలకు, ఎల్లో మీడియా వారికి , వేరు వేరు పార్టీల్లో, సంస్థల్లో చంద్రబాబు బాగు కోసం అహర్నిశలు కష్టపడుతున్నవారికి వీరి అందరికీ పాన్ ఫార్టీ టాబ్లెట్లు, జెలుసిల్ సిరప్.. లు అందుబాటులో ఉండాలని ఆ దేవుడి దీవెనలు వైసీపీపై ఉండాలని ఆకాంక్షించారు జగన్.