అసెంబ్లీలో సీఎం జగన్ తన ప్రసంగంతో నవ్వులు పూయించారు. రాజధానుల వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నవారు కూడా.. జిల్లాల వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారని, నందమూరి బాలకృష్ణ హిందూపురంను జిల్లా కేంద్రంగా మార్చాలని అడుగుతున్నారని, అసలు చంద్రబాబు హయాంలో బాలకృష్ణ తన బావని అడగకుంటా.. ఇప్పుడు తననెందుకు అడుగుతున్నారని అన్నారు. చివరికి బాబు కూడా కుప్పంలో రెవిన్యూ డివిజన్ కావాలని తన పరిపాలన లో తాను చెయ్యకుండా మనల్ని అడుగున్నాడు అంటే ఎవరు విజన్ ఎలాంటిదో అర్థం అవుతుందని అన్నారు జగన్. దీంతో సభలో నవ్వులు విరిశాయి.
హిందూపూర్ లో జిల్లా కేంద్రం కావాలని బాబు గారు బామ్మర్ది కూడా బాబు గారి హయాంలో అడక్కుండా మనల్ని అడుగుతున్నారు అంటే …
చివరికి బాబు కూడా కుప్పంలో రెవిన్యూ డివిజన్ కావాలని తన పరిపాలన లో తను చెయ్యకుండా మనల్ని అడుగున్నాడు అంటే ఎవరు విజన్ ఎలాంటిదో అర్థం అవుతుంది
-సీఎం జగన్ గారు? pic.twitter.com/CsV46qxIqu
— 2024YSRCP (@2024YSRCP) March 10, 2022