ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో ప్రజలు అక్కడినుంచి విదేశాలకు తరలి వస్తున్నారు. ఏదో ఒక రూపంలో ఎక్కడో ఓ చోటకు పారిపోవాలని చూస్తున్నారు. ఆఫ్ఘాన్ లో ఉన్న భారతీయలు సైతం ఇక్కడికి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో కాబూల్ నుంచి గుజరాత్ లోని జామ్ నగర్ కు ఓ విమానం భారతీయుల్ని తీసుకొచ్చింది. వీదంరరికీ స్థానికంగా ఘన స్వాగతం లభించింది.
♦ఆఫ్ఘనిస్తాన్ (కాబూల్) నుంచి గుజరాత్ (జామ్నగర్కు) చేరుకున్న విమానం. భారత పౌరులను తీసుకొచ్చిన సీ 17 విమానం. @IAF_MCC #Afghanistan #Kabul pic.twitter.com/KfG57TSpbp
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) August 17, 2021
ఇవీ చదవండి..