ప్రాణాలతో తిరిగొచ్చిన భారతీయులకు ఘన స్వాగతం

    0
    42

    ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో ప్రజలు అక్కడినుంచి విదేశాలకు తరలి వస్తున్నారు. ఏదో ఒక రూపంలో ఎక్కడో ఓ చోటకు పారిపోవాలని చూస్తున్నారు. ఆఫ్ఘాన్ లో ఉన్న భారతీయలు సైతం ఇక్కడికి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో కాబూల్ నుంచి గుజరాత్ లోని జామ్ నగర్ కు ఓ విమానం భారతీయుల్ని తీసుకొచ్చింది. వీదంరరికీ స్థానికంగా ఘన స్వాగతం లభించింది.

    ఇవీ చదవండి..

    ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

    బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

    ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

    శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..