కెనడాలో భారతీయ విద్యార్థిని కాల్చి చంపేశారు..

    0
    258

    కెనడాలో ఓ భారతీయ విద్యార్థిని దుండగులు కాల్చిచంపారు. కార్తీక్ వాసుదేవ్ అనే విద్యార్థి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ కి చెందిన వాడు. కెనడా లో మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు . పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కాలేజీ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి టొరంటో రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తున్న సమయంలో దొంగలు అతడిని కాల్చిచంపారు . అతని వద్ద డబ్బులు తీసుకునే ప్రయత్నంలోనే కాల్పులు జరిపి చంపేశారని చెబుతున్నారు. దొంగల ప్రయత్నాన్ని కార్తిక్ ప్రతిఘటించడంతో ఇంత ఘోరం జరిగింది . స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది . మరో మూడు రోజుల్లో మృతదేహాన్ని ఇండియాకి పంపిస్తున్నట్లు కెనడాలోని భారతీయ విదేశాంగ శాఖ ప్రకటించింది.

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..