తమిళనాడులో రక్షణ రంగ హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటన తెలిసిన వెంటనే , తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , వెల్లింగ్టన్ బయలుదేరివెళ్లారు. కూనూరు సమీపంలోని వెల్లింగ్టన్ హెలిపాడ్ వద్ద , మరో 10 నిమిషాల్లో బిపిన్ రావత్ ప్రయాణించే హెలికాఫ్టర్ దిగల్సివుండగా , ప్రమాదానికి గురై , అందులో ఉన్న 14 మంది చనిపోయిన విషయం తెలిసిందే. సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారులతో కలిసి అక్కడకివెళ్ళి , సహాయకార్యక్రమాలను పర్యవేక్షించారు. మిలిటరీ అధికారులుకూడా ఆయనను కలిసి పరిస్థితిని వివరించారు..
Tamil Nadu CM MK Stalin meeting military officials at Wellington in Coonoor.
Video Credit: Shabbir/ Times Now#GeneralRawatNoMore #IAFChopperCrash pic.twitter.com/OgIlZK68Xv
— TIMES NOW (@TimesNow) December 8, 2021