హెలికాప్టర్ వద్ద తాజా దృశ్యాలు.. ఒళ్లు గగుర్పొడిచేలా దుర్ఘటన..

    0
    26608

    తమిళనాడులో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. అందులో రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్ ఉండటం, ఆయన కుటుంబ సభ్యులు కూడా అందులోనే ప్రయాణిస్తుండటంతో ఈ ఘటన మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. కోయంబత్తూర్‌, సూలురు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో విమానంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టింది. నలుగుర్ని సిబ్బంది కాపాడారు. మిగతా వారి విషయంలో ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

    ఇవీ చదవండి

    బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

    కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.