బస్సు ,కారు రెండూ లోయలో పడ్డాయి.

    0
    600

    తెలంగాణ పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలో ఆర్టీసీ బస్సు కారుని ఢీ కొట్టడంతో , కారు లోయలో పడిపోయింది. కారులో ఉన్న ఇద్దరిలో ఒకరు చనిపోయారు.

    బస్సుకూడా రోడ్డు దిగి గుంటలో లోయలో పడటంతో  బోల్తా పడింది.  ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి.

    బెల్లంపల్లి నుంచి భూపాలపల్లి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు మంథని దాటాక ఎత్తుగా ఉన్న రోడ్డు నుంచి వెళుతూ కారుని ఢీకొట్టి లోయలో పడింది.

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.