తాలిబన్ స్థావరంపై ఆఫ్ఘన్ సేనల వైమానిక దాడులు చేసింది.. కాందహార్ రాష్ట్రంలోని జేరన్ ప్రాంతంలో తాలిబన్ ఉగ్రవాదులు స్థావరంపై విమానాలతో బాంబుల వర్షం కురిపించారు. 125 మంది తాలిబన్ లు ఈ దాడిలో మరణించారని చెప్పారు. మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. ఇటీవలకాలంలో , ఆఫ్గనిస్తాన్ నుంచి సంకీర్ణ దళాలు వైదొలగిన తర్వాత తాలిబన్ దాడులు ఎక్కువయ్యాయి. 70 శాతం ప్రాంతం తమ ఆధీనంలోకి వచ్చేసిందని తాలిబన్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గత 15 రోజులుగా , ఆఫ్ఘన్ దళాలు దాడులు ముమ్మరంచేసి , తాలిబన్ లను చంపేయడంతో , తరిమేయడమో చేస్తున్నారు..
#Taliban terrorists hideouts were targeted by #AAF in Zherai district of #Kandahar province yesterday. Tens of #terrorists were killed and wounded as result of the #airstrike. pic.twitter.com/mM1uVyeXMu
— Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) August 1, 2021
ఇవీ చదవండి..
ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?
అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?