మహారాష్ట్ర రాష్ట్రంలోని గచ్చిరొలి జిల్లా దండకరణ్యం పరిధిలోని ఏటపల్లి అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన 13 మంది మావోయిస్టుల రివార్డ్ విలువ 54 లక్షలని జిల్లా ఎస్పీ వెల్లడించారు.ఎన్కౌంటర్లో మరణించిన కసన్ సూర్ దళం సగానికి పైగా తుడిసిపెట్టకు పోయింది.
ఈ దళానికి చెందిన 6 గురు పురుషులతో సహా 7 గురు మహిళా మావోయిస్టులు మరణించారు.ఈ ఘటనలో అత్యధిక రివార్డ్ కలిగిన డివిషనల్ కమాండర్ సతీష్ తలపై 16 లక్షల రివార్డ్ ఉండగా ఏరియా కమాండర్ .నందిని అలియాస్ ప్రేమ్ బట్టి రూపేష్ అలియాస్ లింగా పై 6 లకేషక రివార్డ్ ఉంది.మరో ఇద్దరు మహిళా మావోయిస్టులపై అత్యధికంగా 4 లక్షల చొప్పున మాధవి, సునీత అలియాస్ సవితా లపై రివార్డ్ ఉంఫేగా మిగతా కొందరిపై రెండు,లక్ఖలు, లక్ష చోపప్పున రివార్డ్ ఉందని పోలీసులు వెల్లడించారు.