తాగుబోతుకు ఉచ్ఛనీచాలు తెలియవు.. పీకలదాకా తాగినోడు నేరుగా పులినోట్లో కూడా తలపెట్టేస్తాడు.. హైదరాబాద్ లో అజయ్ సింగ్ అనే తాగుబోతు యువకుడు అలాంటి పనే చేసాడు. అసిఫ్ నగర్ లో ట్రాఫిక్ లో ఉన్న వాహనాలను , పార్కింగ్ చేసిన వాహనాలు తాగిన మైకంలో వీడు ధ్వంసం చేసాడు. అప్పుడే అటుగా వచ్చిన ట్రాఫిక్ కంట్రోల్ వాహనంపై ఎక్కేసాడు. వెహికిల్ కదులుతుండగానే , టాప్ మీదకు ఎక్కేసాడు. దాని అద్దాలు , సైడ్ మిర్రర్స్ పగులగొట్టాడు. వాడు టాప్ మీద ఉండగానే పోలీసులు తమవాహనాన్ని అలాగే చిన్నగా స్టేషన్ వరకు తీసుకెళ్లారు. తరువాత వాడికి ఎలాంటి మర్యాదలు చేసుంటారో మనం అర్ధం చేసుకో వచ్చు..
A #drunk man created ruckus at #Asifnagar ps limits area in #Hyderabad, he was damages few vehicles including a police vehicle also and created nuisance riding on top of the police vehicle, later arrested by the Police.#DrunkMan #Ruckus #PoliceVehicle pic.twitter.com/6e0M2kt7Ft
— Surya Reddy (@jsuryareddy) June 14, 2022