చాలా దేశాల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా కూడా టీకాల పంపిణీ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. కానీ భారత్ లో ఇప్పటికే 140కోట్ల వ్యాక్సిన్ డేసులు పంపిణీ అయ్యాయి. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి టీకాలు ఇస్తున్నారు ఆరోగ్య కార్యకర్తలు. దీన్ని నిరూపించే సన్నివేశం ఇది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు సైతం ఒంటెపై వెళ్లి ఆరోగ్య కార్యకర్త ఇలా వ్యాక్సిన్ వేశారు. ఈ ఫొటోలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ లో ఉంచారు. రాజస్థాన్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడండి అని ఆయన ట్యాగ్ లైన్ పెట్టారు.
संकल्प और कर्तव्यनिष्ठा का संगम।
राजस्थान के बाड़मेर जिले में टीकाकरण अभियान की तस्वीरें।#HarGharDastak pic.twitter.com/p2nngJvrhy
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 24, 2021