స్కూల్ హెడ్ మాస్టర్ పోస్ట్ కోసం ఇద్దరు టీచర్లు , తాగితన్నుకున్నారు. కిందామీదా పడి స్కూల్లో వినోదం పంచారు. బీహార్ లోని చంపారన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఉన్న హెడ్మాస్టర్ ఈ నెలాఖరుకు రిటైర్ కావాల్సివుంది. దీంతో ఇద్దరూ కలిసి , తమకే అర్హత ఉందంటూ , ఎదుటి టీచర్ లోపాన్ని ఎత్తిచూపుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇద్దరూ సెలవు రోజులైనా స్కూల్లోనే ఇలాతాగి కొట్టుకున్నారు..
In the dispute over who will sit on the principal's chair, two teachers are fighting in Adapur of #Champaran district in Bihar. pic.twitter.com/JkJd3avhdQ
— Anirban Bhattacharya (@aanirbanbh) October 14, 2021
ఇవీ చదవండి
సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .
చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?
డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..