అశ్లీల చిత్రాల కేసులో భర్త రాజ్ కుంద్రా చిక్కుకున్నప్పటినుంచి , పెద్దగా బయటకు రాని శిల్పాశెట్టి , ఇప్పుడు దేవాలయాల సందర్శనకు బయలుదేరింది.
భర్తకు బెయిల్ వచ్చిన తరువాత మొదటిసారిగా ఆమె , హిమాచల్ ప్రదేశ్ లోని చాముండి ఆలయాన్ని దర్శించుకుంది.
రాజ్ కుంద్రాకు బెయిల్ వచ్చిన తరువాత ఈ దేవాలయంలో మొక్కులు చెల్లించుకుంటానని ఆమె మొక్కుకుందట .. అందుకే ఆలయాన్ని సందర్శించి పూజలు చేసి , మొక్కులు తీర్చుకుంది..