వదిన , మరిది అక్రమసంబంధం బయటపడటంతో ఇద్దరూ తెగింపునకు పూనుకున్నారు.. కలిసే చావాలని నిర్ణయించుకొని , ఒకే చీరకు ఉరేసుకున్నారు. దీంతో ఇంట్లోవాళ్ళు , చుట్టుపక్కల బంధువులు వాళ్ళను కాపాడి హాస్పిటల్ కి తరలించారు.. ఈ సందర్భంగా వదిన అర్చన చనిపోగా , మరిది మధు పరిస్థితి ఆందోళనకరంగాఉంది.. మహబూబ్ నగర్ జిల్లా దేవదకద్రలో ఎంపిటిసి సభ్యుడు ఆంజనేయులు , అర్చన అనే 22 ఏళ్ళ యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు మరిది మధుతో అక్రమసంబంధం కలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇద్దరూ అవమానంగా భావించి చనిపోవాలని నిర్ణయించుకొని , ఇంట్లో ఆమె చీరతో ఇద్దరు ఒకేసారి ఉరేసుకున్నాడు..