టీ-20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ విజయం సాధించాలని భారతదేశంలోని ముస్లింలు కూడా కోరుకుంటున్నారని పాకిస్తాన్ అంతర్గత శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అందరూ భారత్ సహా పాక్ టీం విజయాన్ని కోరుకోవడం ఇస్లాం విజయంగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఒక వీడిమో సందేశాన్ని పంపి కలకలం సృష్టించారు. మరో పాక్ మంత్రి చౌదరి ఫాద్ హుస్సేన్ కాశ్మీర్ సమస్యకు, వరల్డ్ కప్ లో విజయానికి లింకు పెట్టారు. పాక్ విజయంతో కాశ్మీర్ లో సంబరాలు జరుపుకున్నారని కూడా అన్నారు. దీంతో మోడీ అండ్ కంపెనీకి కనువిప్పు కావాలని అన్నారు.
پاکستان انڈیا میچ ٹکرا:
پاکستانی کرکٹ ٹیم اور عوام کو مبارکباد پیش کرتا ہوں.https://t.co/Tc0IG0n2DJ@GovtofPakistan @ImranKhanPTI #PakvsIndia pic.twitter.com/e9RkffrK2O— Sheikh Rashid Ahmed (@ShkhRasheed) October 24, 2021