అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడని చిరంజీవి ప్రకటించారు. సాయిధరమ్ టెక్ తో లేటెస్ట్ ఫ్యామిలీ ఫొటోకూడా రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో బైక్ యాక్సిడెంట్ తరువాత ఇంతకాలం సాయి ధరమ్ తేజ్ ఫొటోను చూపించలేదు. మొదటిసారిగా మెగా , అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కలిసి సాయి ధరమ్ తేజ్ తో ఫొటోదిగి బయటకు వదిలారు..మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ అని చిరంజీవి సోషల్ మీడియాలో చెప్పారు.