పుర్నాస్ స‌ర‌స్సులో భీభ‌త్స‌మైన ఘ‌ట‌న..

    0
    119

    బ్రెజిల్ లోని పుర్నాస్ స‌ర‌స్సులో భీభ‌త్స‌మైన ఘ‌ట‌న జ‌రిగింది. టూరిస్టుల‌తో వెళ్తున్న బోట్ల‌పై కొండరాయి విరిగిపడింది. కొండరాయి నీటిలో పడడంతో నీరు ఒక్కసారిగి పైకి ఎగ‌త‌న్నింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు టూరిస్టులు దుర్మరణం చెందారు. మ‌రో 32 మంది గాయపడ్డారు. వారిలో 9 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే బ్రెజిల్ నేవీ బృందాలు హుటాహుటీన సరస్సు వద్ద సహాయక చర్యలు చేప‌ట్టాయి.

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..