ఒవైసీ కోసం 101 మేకలతో మొక్కు.. విందు..

    0
    108

    మజ్లీస్ నేత అసదుద్దీన్ ఒవైసి , తుపాకీ కాల్పులనుంచి క్షేమంగా బయటపడినందుకు , హైదరాబాద్ కే చెందిన ఒక వ్యాపారవేత్త 101 మేకలను బలి ఇచ్చి , విందుచేశారు. హైదరాబాద్ లోని బాగ్ ఇ జహానారా లో జరిగిన ఈ కార్యక్రమానికి మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల కూడా హాజరయ్యారు.

    ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా , బాగ్ పట్ లో ప్రచార కార్యక్రమం ముగించుకొని అసదుద్దీన్ ఒవైసి , ఢిల్లీకి తిరిగిపోతుండగా , ఆయన కారుపై ఇద్దరు దుండగులు పిస్టల్ తో పేల్చారు. ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. వీరిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని సచిన్ పండిట్ , శుభం గా గుర్తించారు. ఈ దాడి జరిగిన వెంటనే అసదుద్దీన్ ఒవైసికి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించినా ఆయన నిరాకరించారు.

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..