ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసేందుకు నాగార్జున విజయవాడ వచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ కి వచ్చిన నాగార్జున అక్కడినుంచి జగన్ ను కలిసేందుకు తాడేపల్లి వెళ్లారు. నాగార్జున వెంట నిర్మాతలు ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఉన్నారు.
https://t.co/cooXh6rkYf pic.twitter.com/YhzMhdOoSE
— 2024YSRCP (@2024YSRCP) October 28, 2021