మామిడి రైలు.. మంత్రికి ధన్యావాదాలు..

    0
    101

    ఏపీలో రైతుల పంటలకు సరైన రవాణా సౌకర్యం కల్పించడంలో భాగంగా ప్రత్యేక రైళ్లను కేటాయించిన మంత్రి పీయూష్ గోయల్ కు రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఢిల్లీలో పర్యటించిన మంత్రి మేకపాటి, రైతుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోడానికి సరైన రవాణా సౌకర్యాలు కల్పించాలని, ప్రత్యేక రైళ్లను కేటాయించాలని కోరారు. ఇందులో భాగంగా మామిడి పండ్ల రవాణాకోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది కేంద్రం. త్వరలోనే అరటిపండ్లు, టమోటాల ఎగుమతికోసం కిసాన్ రైళ్లు ఏర్పాటు చేయబోతున్నారు.

    ఇవీ చదవండి

    వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

    ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

    టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

    కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ