కార్తీక మాసం పవిత్ర స్నానాలు మొదలయ్యాయి. కార్తీక సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్తున్నారు. నదీ తీరాన ఉన్న ఆలయాల్లో పవిత్ర స్నానమాచరిస్తున్నారు. యమునా నది ఇలా కాలుష్యంతో నిండిపోయి ఉంది. పరిశ్రమల కాలుష్యం అంతా నదిలో కలవడంతో ఇలా నురగలు నురగలుగా ఆ రసాయనాలు బుసలు కొడుతున్నాయి. అయినా కూడా భక్తులు ఇలా స్నానాలు చేస్తున్నారు. ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు.
#WATCH | People take dip in #YamunaRiver on the first day of #ChhathPuja in midst of toxic foam
Read more: https://t.co/hYtkj3Vaxe pic.twitter.com/gygnuG2t6j
— Zee News English (@ZeeNewsEnglish) November 8, 2021