బంగాళాఖాతంలో అల్పపీడనం నెలకొన్న ప్రాంతం నుంచి కారు మేఘాలు తీరం వైపు ప్రయాణించాయి. ప్రస్తుతం తమిళనాడు, పాండిచ్చేరీ, ఆంధ్ర ప్రదేశ్ తీరానికి చేరువలో కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనివలన భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. సముద్రంలో అల్పపీడన ప్రాంతం నుంచి మేఘాలు కమ్ముకుంటున్న ఉపగ్రహ చిత్రాలను చూడండి..