శ్రీవారికి భక్తుడు బంగారు బిస్కెట్లు..

    0
    418

    తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు బంగారు బిస్కట్లను విరాళంగాసమర్పించుకున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అడ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రతినిధులు, బుధవారం ఉదయం శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు. ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..