కరోనా నుంచి కోలుకున్నాక..
చంద్రబాబు, ఈ రోజు జెండా ఆవిష్కరణలో..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఇటీవల కరోనా బారిన పడటంతో ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉండిపోయారు
రిపబ్లిక్ డే వేడుకల్లో చంద్రబాబు తన ఇంట్లోనే జాతీయ జెండాను ఆవిష్కరించారు.
.కరోనా సోకిన తరువాత , మొదటిసారిగా చంద్రబాబు కనిపించిన సందర్భం ఇదే..