తిరుపతి లీలామహల్ సర్కిల్లో కారు బీభత్సం సృష్టించింది. పార్క్ చేసి ఉన్న టూవీలర్స్ పైకి దూసుకెళ్లింది. కొత్త కారు కొని.. షోరూం నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్ చేసి ఉన్న టూవీలర్స్పైకి కారు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎస్.కె. ఫాస్ట్ ఫుడ్స్ దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది.
స్పీడ్ గ వచ్చి బైకుల మీదకు ఎక్కించాడు..
అదృష్టం బాగుండి , బైకుల్లో వచ్చినవాళ్లు బిర్యాని పార్సిల్ దగ్గరున్నారు..
కారు బీభత్సంగా తోలిన వ్యక్తి తాగిఉన్నాడని చెబుతున్నారు..
వీడియో చూడండి………