ఓట్లు అడిగే సమయానికి ఎంతకు దిగజారాలో అంతకు దిగజారడం మన నేతలకు వెన్నతోపెట్టిన విద్య.. స్నానాల గదిలోకే కాదు , మరుగుదొడ్లోకి దూరికూడా దండం పెట్టేసి ఓటు అడిగేస్తారు.. గెలిచిన తర్వాత జనాలకు పడిగాపులు.. ఉత్తరప్రదేశ్ లో మొదలైన ఎన్నికల ప్రచారంలో బిజెపి కాన్పూర్ ఎమ్మెల్యే సురేంద్రమైథాని ఏకంగా ఓటరు స్నానం చేస్తుంటే , అక్కడికే వెళ్లి , కరపత్రం ఇచ్చి ఓటు అడుకున్నాడు. ఆ సమయంలో తలకు షాంపూ అంటుకొని ఉన్న ఓటరుకు పేపర్ ఇచ్చాడు. ఓటరు అడిగివుంటే , వీపు రుద్దమన్నా రుద్దేవాడేమో ..? ఓట్లు అడుక్కోవడంలో ఎంత స్థాయికి దిగజారుతారో ఇదే నిదర్శనం .
A @BJP4UP MLA in Kanpur on a door to door campaign walks into the home of a man taking a bath , asks him – colony(house) ho gayi , ration card hai ? Man – haan haan haan ; haan sab hai ? pic.twitter.com/ezZntatZYM
— Alok Pandey (@alok_pandey) January 14, 2022