ఒక్కోదఫా మనుషుల రూపంలోనే దేవుళ్ళు ఉంటారు.. అటువంటి దేవుడే ఈ రైల్వే పాయింట్స్ మెన్ మయూర్ షేల్క్. వంగని రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ పై పట్టుతప్పిన , ఓ బిడ్డను స్పీడ్ గా వస్తున్న రైలు కింద పడకుండా ఎలా కాపాడాడో చూడండి.. క్షణ కాలంలో తన ప్రాణాన్నికూడా పణంగా పెట్టిన ఇతడు నిజంగా ఆపద్బాంధవుడే ..
Excellent work done by Central Railway Mumbai Division Mr Mayur Shelkhe (Pointsman) who saved the life of a child who lost his balance while walking on platform no. 2 at Vangani station. pic.twitter.com/ofXWR7qGtO
— Central Railway (@Central_Railway) April 19, 2021