బీహార్ లోని మధుబని రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ దగ్దమైంది. పట్టపగలే , స్టేషన్లో ప్రయాణీకులు చూస్తుండగానే రైలు బోగీల్లో మంటలు వచ్చి ఐదు బోగీలు కాలిపోయాయాయి.
అదృష్టవశాత్తు బోగీల్లో ఎవరూ లేరు. ఇది జయనగర్ నుంచి ఢిల్లీకి పోయే , స్వతంత్రసేనాని రైలు . ఈ రైలు దగ్ధం వెనుక విద్రోహ చర్యఉందా , లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్న విషయం పరిశీలిస్తున్నామని అధికారులు చెప్పారు.
Can't believed that even a standing Train caught on Fire ?in #Bihar #Madhubani #railway Station. #ACCIDENT pic.twitter.com/1Cie2wmugU
— lydiaapynz (@ludiaapynz) February 19, 2022