నక్సల్స్ కాల్పుల్లో 26 మంది జవాన్లు మృతి..

    0
    614

    నక్సల్స్ కాల్పుల్లో 26 మంది జవాన్లు మృతి..
    ============================
    ఛతీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవుల్లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. మరో జవాన్ మృతదేహం ఇంకా కనిపించలేదు. నిన్న ఐదుమంది చనిపోయారని అధికారులు భావించారు. అయితే.. మరో 21 మంది కనిపించలేదు. ఆదివారం నాటికి అందిన సమాచారం ప్రకారం.. కనిపించకుండా పోయిన 21 మంది.. మావోయిస్టుల చేతిలో మరణించారని ప్రకటించారు. ఈ ఎన్ కౌంటర్లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారనే విషయం మాత్రం ఇంకా రూఢీ కాలేదు. పొదల చాటున దాగిన మావోయిస్టులు.. ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కొండలపైనుంచి కూడా కాల్పులు జరిపి పోలీసులను కాల్చి చంపారు.

     

    ఇవీ చదవండి

    ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

    నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

    మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

    సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు