జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి కొంతమంది చనిపోయినట్టు వార్తలొచ్చాయి. కల్తీమద్యం విషయంపై ఈరోజు అసెంబ్లీ స్తంభించింది కూడా. ఐదుగురు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధితుల్ని బెదిరించింది అంటూ టీడీపీ ఓ వీడియో రిలీజ్ చేసింది. అదేంటో మీరే చూడండి.
కల్తీ సారాతో చనిపోయిన కుటుంబ సభ్యులని, జగన్ రెడ్డి ఎలా బెదిరించాడో చూడండి#HoochTragedyInAndhraPradesh#YSRCPNatuSaraMafia pic.twitter.com/QsmYFr2KEd
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) March 14, 2022