బస్టాప్ లో స్టూడెంట్స్ ముదిరిపోయారు.

    0
    218

    ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు అమ్మాయిలు , అబ్బాయిలు , ఒకరి ఒడిలో ఒకరు కూర్చుని నిరసన తెలిపిన , త్రివేండ్రం లోని శ్రీకార్యం బస్టాండ్ వెయిటింగ్ షెడ్ ని స్థానికులు కూల్చేశారు.. దీనిపై రభస జరగడంతో , మేయర్ ఆ ప్రాంతానికొచ్చి విద్యార్థులకు మరో షెడ్ నిర్మించి ఇస్తామని చెప్పారు.

     

    త్రివేండ్రం లోని సియిటి కాలేజీ విద్యార్థులు , కాలేజీ బయటనున్న ఈ బస్ స్టాప్ లో నిరంతరం , ఉండిపోతున్నారు. జంటలు , జంటలుగా ముచ్చట్లు ఆడుకుంటున్నారు. ఒక్కో దఫా పొద్దుపోయినా పోకుండా బస్ స్టాప్ లోనే , ముచ్చట్లు ఆడుకుంటూ ఉండేవాళ్ళు.. దీంతో గ్రామస్తులకు ఒళ్ళుమండి , బస్టాప్ లో పొడవాటి బెంచీలను , మూడు ముక్కలు చేశారు.

     

    తరువాత , విద్యార్థులు , దీనికి నిరసనగా , సింగల్ బెంచీలో ఒకరిపై మరొకరు కూర్చొని , వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకొని ఇలా నిరసన తెలిపారు. గ్రామస్తులే , బస్టాప్ లో బెంచీలను ఇలా చేశారని ఆగ్రహించి , అప్పటినుంచి , అమ్మాయిలు , అబ్బాయిలు ఒకరి వడిలో , ఒకరు కూర్చుని ఫొటోలు షేర్ చేయడం మొదలు పెట్టారు. దీంతో గ్రామస్తులకు వళ్ళుమండి , ఏకంగా బస్ షెడ్ నే కూల్చేశారు.. దీంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. త్రివేండ్రం మేయర్ కాలేజీ దగ్గరకొచ్చి , విద్యార్థులకోసం మరో కొత్త బస్టాప్ కట్టించి ఇస్తామన్నారు..

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.