ఒకప్పుడు లంచమంటే పదోపరకో.. తరువాత వందల్లోకి , ఆ తరువాత వేలల్లోకి.. ఇప్పుడు లక్షల్లోకి.. అధికారులు అవినీతికి అంతులేకుండాపోయింది.. ప్రభుత్వాల్లో పెద్దలొకవైపు , అధికారులు మరోవైపు , లంచాల , జలగలు మాదిరి పీడించివేస్తున్నారు..
ఇటీవలకాలంలో అధికారుల , మంత్రుల ఇళ్ళమీద దాడులలో , కోట్ల రూపాయల్లో డబ్బు దొరుకుతొంది.. ఏమిచేయాలో తెలియని స్థితిలో డబ్బుని , గోడౌన్లలో మూటలు కట్టి వేస్తున్నారు. తాజాగా , బీహార్ లోని కిషన్ గంజ్ ప్రాంతంలో సంజయ్ కుమార్ అనే పీడబ్యుడి అధికారి ఇంటిపై విజిలెన్స్ అధికారులు దాడిచేశారు.
ఈ దాడిలో 4 కోట్ల రూపాయలు కరెన్సీ దొరికింది.. దీంతో అసలు సంగతేమిటో తేలుద్దామంటూ , అధికారులు రంగంలోకి దిగి పరిశీలిస్తే , అక్రమ ఆస్తుల విలువ వందకోట్లకు పైబడే లెక్కలు కనిపిస్తున్నాయి.. విచారణ జరుగుతొంది..
#WATCH | Bihar: Cash counting is underway at the residence of Sanjay Kumar Rai, Executive Engineer of the Kishanganj Division of Rural Works Department in Patna.
Vigilance department has conducted raids at 3-4 premises of Sanjay Kumar Rai in Bihar pic.twitter.com/RwW04tNs4I
— ANI (@ANI) August 27, 2022
ఇవి కూడా చదవండి..