కేరళలో వర్ష బీభత్సంలో , అంతులేని విషాదంలో ఇదో విశేషం.. పెళ్లి ముహూర్తానికి వరదలొచ్చి పడ్డాయి. ఊరిచుట్టూ పక్కలా నీరే.. పెళ్లిమండపానికి పోయే దారిలేదు. చివరకు పెళ్ళికి ముందురోజు , బిర్యానీ చేసిన పెద్ద అల్ల్యుమినియం పాత్ర కనపడింది.. వాళ్ళకూ ఒక ఆలోచన వచ్చింది. దాన్నే డింగీగా వాడి , పెళ్లికూతురిని , పెళ్ళికొడుకుని , దాంట్లో కూర్చోబెట్టి, బొంగులతో ఆసరా పెట్టి వరదనీళ్లలో పెళ్లిమండపానికి తీసుకొచ్చారు. బిర్యానీ పాత్ర డింగీగా , వరదల్లో పెళ్లిమండపానికి కొత్త జంట రావడంతో ఇప్పుడు ఈ వీడియో సెన్సేషన్ అయింది..
#Kerala couple uses a huge cooking vessel as a makeshift boat to reach their wedding venue amidst #heavyrains #KeralaFloods #KeralaRains pic.twitter.com/NiIUpRcrnc
— Diksha Yadav (@DikshaY62646349) October 18, 2021