నిండా మునిగిన బస్సులో 40 మంది.. ఇలా బయటపడ్డారు.కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కేరళలోని చాలా జిల్లాలో జనజీవనం స్థంభించిపోయింది. కొట్టాయం సహా నలుగురు జిల్లాలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఏడు జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. కాగా కొట్టాయం జిల్లాలో వరదనీటిలో బస్సు చిక్కుకుంది.. డ్రైవర్ సీటు వరకు వరదనీరు చేరడంతో, బస్సు దాదాపు నీట ముగినింది. ఆ సమయంలో డ్రైవర్ తో పాటు 40 మంది ప్రయాణీకులు కూడా బస్సులో ఉన్నారు. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి, సహాయకచర్యలు చేపట్టి, ఎలాగోలా వారిని రక్షించారు.
Dramatic visuals of people being evacuated from a KSRTC bus in Poonjar, rural #Kottayam. No loss of life reported, confirm officials. IMD issues red alert for the district. pic.twitter.com/YtOMKHWIc5
— NDTV (@ndtv) October 16, 2021