ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్..

    0
    372

    పరిషత్ ఎన్నికలకు బ్రేక్..
    స్టే విధించిన ఏపీ హైకోర్టు..

    ఈనెల 8న జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం.. బీజేపీ, జనసేన, టీడీపీ విడివిడిగా ఎన్నికలు ఆపేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆదివారం తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు.. కాసేపటి క్రితం ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎన్నికలు ఆపేయాలని చెప్పింది.

    ఇవీ చదవండి

    వైఎస్ వివేకా హత్యపై విజయమ్మ లేఖాస్త్రం.

    ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

    టీకా తీసుకున్నాక శృంగారంలో పాల్గొనవచ్చా..?

    కర్నూలు జిల్లాలో ఆ ఊళ్ళో మగాళ్లు ఆడోళ్ళుగా జంబలకిడిపంబ పండుగ