ఇండియాలోనూ స్వదేశీయంగా ఒక ఎలెక్ట్రిక్ కారు రెడీ అయింది, ముంబైకి చెందిన పిఎంవి ఎలెక్ట్రిక్ కంపెనీ ఈ కారుని మార్కెట్ లోకి తెచ్చింది.
120, 160 , 200 కిలోమీటర్ల రేంజిలో మూడు కార్లను మార్కెట్ లోకి తెచ్చింది. 4 లక్షల 79 వేలు ఎక్స్ ఫ్యాక్టరీ ధరగా నిర్ణయించారు. మూడేళ్లు కాలపరిమితితో , 50 వేల మైలేజీతో ఫ్రీ వారెంట్ కూడా ఉంది..
ఇప్పటివరకు 6 వేళా కార్లు బుకింగ్ పూర్తిఅయింది. మరో నాలుగు నెలలలో కారు రోడ్డుమీదకొస్తోంది. అటుఇటు నానో కారు సైజులోనే ఉంది..
ఇవి కూడా చదవండి..